Polymer Currency: పేపర్ నోట్లకు బదులుగా ప్లాస్టిక్-పాలిమర్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్బీఐ గ్లోబల్ టెండర్లు పిలిచింది. అందుకోసం పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా ₹10, ₹20 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేయనున్నట్టు తెలిపింది. దీని ద్వారా సాదారనంగా మనం ప్రస్ధుతం వాడే పేపర్ నోట్ల కంటే 4-5 రెట్లు ఎక్కువ మన్నికతో ఉంటుందని ఆర్బీఐ శాఖ తెలిపింది.
Also Read: TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!
ఈ రబ్బరు నోట్లతో నకిలీ కరెన్సీలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. ఈ నోట్లలో అధునాతన మైన సెక్యూరిటీ ఫీచర్లతో తయారు చేయటకు వీటిని ఉపయోగించడం వీటికి సాద్యమవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న పేపర్ నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని ఆర్బీఐ శాఖ తెలిపింది.
త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్బీఐ సన్నాహాలు!
పేపర్ నోట్లకు బదులుగా ప్లాస్టిక్-పాలిమర్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్బీఐ గ్లోబల్ టెండర్లు పిలిచింది. పైలట్ ప్రాజెక్ట్గా మొదట ₹10, ₹20 నోట్లను విడుదల చేయనున్నారు. పేపర్ నోట్ల కంటే 4-5 రెట్లు ఎక్కువ మన్నిక, నకిలీలను అరికట్టే… pic.twitter.com/7GxAO4OtTP
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2026
Also Read: Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!