E-Paper
Advertisement

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..

Covid : దేశంలో కరోనా మళ్లీ కలవరం పెడుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలోని గుండె చికిత్స విభాగంలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డును అందుబాటులో ఉంచారు. వార్డులో ఆక్సిజన్, వెంటిలేటర్ ను ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేశారు.

ఇలా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరోవైపు అనుమానిత రోగులకు కోవిడ్ టెస్టులు చేసేందుకు ల్యాబ్ లను సిద్ధం చేశారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×