BigTV English

Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు

Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు

Harish Rao : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. గట్ల మల్యాల గ్రామంలో వాటర్ ట్యాంకును, గొర్రెల షెడ్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు కానీ నూకలు బుక్కుమని అంటున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తుందని..తాము ససేమిరా అనడంతో నిధులను ఆపుతుందని ధ్వజమెత్తారు. గత 5 ఏండ్లలో 30 వేల కోట్లు ఆపారని కేంద్రంపై ఫైర్ అయ్యారు హరీశ్.



Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×