BigTV English
Advertisement

Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు

Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు

Harish Rao : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. గట్ల మల్యాల గ్రామంలో వాటర్ ట్యాంకును, గొర్రెల షెడ్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు కానీ నూకలు బుక్కుమని అంటున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తుందని..తాము ససేమిరా అనడంతో నిధులను ఆపుతుందని ధ్వజమెత్తారు. గత 5 ఏండ్లలో 30 వేల కోట్లు ఆపారని కేంద్రంపై ఫైర్ అయ్యారు హరీశ్.



Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×