E-Paper
Advertisement

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..

Transfers : ‌తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆరుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌‌లను ప్రభుత్వం నియమించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీ కెరీర్ పై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×