E-Paper
Advertisement

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..
Advertisement

Transfers : ‌తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆరుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌‌లను ప్రభుత్వం నియమించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీ కెరీర్ పై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Advertisement

Related News

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

Big Stories

Advertisement
×