E-Paper
Advertisement

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఒక కారులో ఉన్న ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతులు తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×