BigTV English

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీకొన్నాయి.


ఈ ప్రమాదంలో ఒక కారులో ఉన్న ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతులు తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.


Tags

Related News

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Big Stories

×