BigTV English

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
today news in telangana

Jogulamba Gadwal news(Today news in telangana):


జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మిచేడు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మృతులు నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)కి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Related News

Love Tragedy: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. రైలు కింద పడి లవర్స్ సూసైడ్

School Student Tied: ఏడేళ్ల బాలుడిపై ప్రిన్సిపల్ అమానుషం.. తలకిందులుగా కిటికీకి కట్టి డ్రైవర్ తో కొట్టించిన వైనం

Hyderabad News: బతుకమ్మ వేడుకల్లో అపశృతి.. ముగ్గురుకి కరెంట్ షాక్

Nalgonda Crime: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

CI Gopi Overaction: అమ్మను తిడుతూ.. చావగొట్టిన శ్రీకాళహస్తి సీఐ

Tirupati: దారుణం.. పురిటి బిడ్డను ఇసుకలో పూడ్చి పెట్టిన తల్లి

Gurgaon News: భార్య గొంతు కోసిన భర్త, ఆ తర్వాత అతడు ఆత్మహత్య, ఇద్దరూ టెక్కీలే, అసలేం జరిగింది?

Honour Killing: మైనర్ కొడుకుతో కలిసి తండ్రి.. కూతుర్ని గన్‌తో కాల్చి, యూపీ పరువు హత్య వెనుక

Big Stories

×