E-Paper
Advertisement

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
today news in telangana

Jogulamba Gadwal news(Today news in telangana):

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మిచేడు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మృతులు నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)కి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×