BigTV English

Kishan Reddy : కిషన్‌రెడ్డికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స..

Kishan Reddy : కిషన్‌రెడ్డికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స..


.Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. గ్యాస్‌ సమస్య కారణంగా ఆదివారం రాత్రి 10.50 గంటల సమయంలో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. కిషన్ రెడ్డిని పరిశీలనలో ఉంచామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఆయన వ్యక్తిగత సిబ్బంది తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.


Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×