BigTV English

Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?

Kishan Reddy : భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?
Telangana politics

Kishan Reddy latest news(Telangana politics):

భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ కోసం నాయ్‌కు 50 శాతం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డుకు నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ టవర్లు, నీటి కాలువల మళ్లింపు, స్తంభాల తరలింపు చేయాలని గతంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకి రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది. అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్‌) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×