BigTV English

Kishan Reddy on KCR: రుణమాఫీ పేరుతో మోసం.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్..

Kishan Reddy on KCR:  రుణమాఫీ పేరుతో మోసం.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్..
Kishan reddy khammam meeting speech

Kishan reddy khammam meeting speech(BJP news in telangana) :

తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. అందుకే రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించదని తెలిపారు.


రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచనకు గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లన్నర రుణమాఫీ చేయలేదని తెలిపారు. కానీ ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటన చేసి మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వడ్డీల పేరుతో బ్యాంకుల రైతుల నడ్డి విరిచాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. రైతులకు మేలు చేస్తున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని కానీ రైతులు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.


Related News

TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

CM Revanth Reddy: 10 ఏళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటో చూపిస్తా!

Shamshabad Airport: హై అలర్ట్! శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Mother Dairy Election: నల్గొండ కాంగ్రెస్‌లో మదర్ డెయిరీ ఎన్నికల చిచ్చు..

Telangana: ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత నీటి విడుదల

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. మూడు దశల్లో? రెండురోజల్లో నోటిఫికేషన్

Heavy Rains: తీరం దాటిన అల్పపీడనం.. మరో రెండు రోజులు నాన్‌స్టాప్ వర్షాలే.!

Big Stories

×