E-Paper
Advertisement

Kishan Reddy on KCR: రుణమాఫీ పేరుతో మోసం.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్..

Kishan Reddy on KCR:  రుణమాఫీ పేరుతో మోసం.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్..
Kishan reddy khammam meeting speech

Kishan reddy khammam meeting speech(BJP news in telangana) :

తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. అందుకే రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించదని తెలిపారు.

రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచనకు గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లన్నర రుణమాఫీ చేయలేదని తెలిపారు. కానీ ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటన చేసి మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వడ్డీల పేరుతో బ్యాంకుల రైతుల నడ్డి విరిచాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. రైతులకు మేలు చేస్తున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని కానీ రైతులు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×