E-Paper
Advertisement

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య. అదీ.. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికేశారు. ఇదేదో సినిమాకు సంబంధించిన కథ కాదు. ఆదిలాబాద్‌లో జరిగిన ఘటన ఇది.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉదయం 10 గంటల సమయంలో దారుణ హత్య జరిగింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఈశ్వర్ అనే వ్యక్తిని.. ఇద్దరు దుండగులు.. కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. హత్య చేసినంతరం స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులూ లొంగిపోయారు. హత్య చేసిన ప్రదేశంలో సీసీ కెమెరా ఉండటంతో వీడియో రికార్డు అయ్యింది.

హత్యకు గురైన యువకుడిని ఈశ్వర్ గా గుర్తించారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటాడని స్థానికులు తెలిపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×