BigTV English
Advertisement

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య. అదీ.. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికేశారు. ఇదేదో సినిమాకు సంబంధించిన కథ కాదు. ఆదిలాబాద్‌లో జరిగిన ఘటన ఇది.


ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉదయం 10 గంటల సమయంలో దారుణ హత్య జరిగింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఈశ్వర్ అనే వ్యక్తిని.. ఇద్దరు దుండగులు.. కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. హత్య చేసినంతరం స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులూ లొంగిపోయారు. హత్య చేసిన ప్రదేశంలో సీసీ కెమెరా ఉండటంతో వీడియో రికార్డు అయ్యింది.

హత్యకు గురైన యువకుడిని ఈశ్వర్ గా గుర్తించారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటాడని స్థానికులు తెలిపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×