BigTV English

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య. అదీ.. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికేశారు. ఇదేదో సినిమాకు సంబంధించిన కథ కాదు. ఆదిలాబాద్‌లో జరిగిన ఘటన ఇది.


ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉదయం 10 గంటల సమయంలో దారుణ హత్య జరిగింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఈశ్వర్ అనే వ్యక్తిని.. ఇద్దరు దుండగులు.. కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. హత్య చేసినంతరం స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులూ లొంగిపోయారు. హత్య చేసిన ప్రదేశంలో సీసీ కెమెరా ఉండటంతో వీడియో రికార్డు అయ్యింది.

హత్యకు గురైన యువకుడిని ఈశ్వర్ గా గుర్తించారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటాడని స్థానికులు తెలిపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×