E-Paper
Advertisement

CM Revanthreddy : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. గంటసేపు చర్చలు..

CM Revanthreddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం ప్రధానిని కలవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర విభజన హామీల గురించి చర్చించారు.

CM Revanthreddy : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. గంటసేపు చర్చలు..
Advertisement

CM Revanthreddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం ప్రధానిని కలవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర విభజన హామీల గురించి చర్చించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థతి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం నుంచి రావాల్సిన వాటాపై చర్చించారు. అదే విధంగా పాలమూరు – డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం ప్రధాని మోదీని విన్నవించారు.

Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరామని భట్టి తెలిపారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాట్లు చేయాలని ప్రధానిని విన్నవించినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలని, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు ఇవ్వాలని ప్రధాని మోడీని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×