E-Paper
Advertisement

Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?

Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?

Marri shashidharreddy : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకే ఢిల్లీకి వెళ్లినట్లు వెల్లడించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చిన విమానంలో చాలా పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానని ప్రచారం చేయడం తగదన్నారు.

మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు గతంలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ టూర్ వ్యక్తిగత పర్యటన అని మర్రి శశిధర్ రెడ్డే క్లారిటీ ఇచ్చి ..బీజేపీలో చేరతారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×