![TS news updates TS news updates](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/02/సీఎస్1-INSIDE-ARTICLE-IMAGE-1024x576.jpg)
Transfers in Telangana: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఆధివారం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
- Advertisement -
తాజాగా ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.
- Advertisement -