Big Stories

Massive Transfers: ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

TS news updates

Transfers in Telangana: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఆధివారం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

- Advertisement -

తాజాగా ఎక్సైజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News