E-Paper
Advertisement

Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది కేసులో.. యువతి తల్లి మృతి..

Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది కేసులో.. యువతి తల్లి మృతి..

Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసులో చికిత్స పొందుతున్న యువతి తల్లి శోభ మృతి చెందింది. మంగళవారం మియాపూర్‌లో యువతిపై ప్రేమోన్మాది సందీప్ కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లి శోభపైనా అటాక్ చేశాడు. అనంతరం తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన తల్లి శోభ ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతిది రేపల్లె, బాపట్ల జిల్లా. తన స్వగ్రామంలో సందీప్ అనే యువకుడితో పరిచయమైంది, ఇద్దరు స్నేహంగా మెలిగారు. యువతి సోదరుడికి ఉద్యోగం రావడంతో బాపట్ల నుంచి హైదరాబాద్ మియాపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోమని యువతిని సందీప్ వేధించసాగాడు.

యువతి ఎన్ని సార్లు వద్దని చెప్పినా వినలేదు. మంగళవారం యువతి ఇంటికి వెళ్లిన సందీప్ మళ్లీ పెళ్లి ప్రస్తావణ తీసుకొచ్చాడు. ఈ విషయంతో కొంత గొడవ జరిగింది. సందీప్ వెంట తెచ్చుకున్న కత్తితో యువతి పై దాడి చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లిపైనా కూడా దారుణంగా కత్తితో తెగబడ్డాడు. ఆ తరువాత తనను తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×