E-Paper
Advertisement

MLC Jeevan Reddy : కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు..

MLC Jeevan Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను అడ్డుకోవాలని బీఆర్ ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. న్యాయ విచారణ నుంచి తప్పించుకోవాలని తన మిత్రపక్షం అయినా బీజేపీని సాయం కోరిందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ చేసిన అవినీతి నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ పై మిమర్శలు గుప్పించారు.

MLC Jeevan Reddy : కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు..

MLC Jeevan Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. న్యాయ విచారణ నుంచి తప్పించుకోవాలని తన మిత్రపక్షం అయిన బీజేపి సాయం కోరిందని ఆరోపించారు. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ చేసిన అవినీతి నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ‌పై విమర్శలు గుప్పించారు.

జ్యుడీషియల్ ఎంక్వయిరీ చాలా పారదర్శకమైందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణలో పారదర్శక విధానం ఉంటుందనే ప్రభుత్వం.. జ్యుడీషియల్ విచారణ జరిపిస్తుందని వెల్లడించారు. విచారణ సమయంలో అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ‌ సహాయం కూడా తీసుకోవచ్చని ఆయన ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్ల ప్రాజెక్ట్ అని ఆరోపించారు. కేవలం డబ్బు సంపాదించడానికే ఈ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×