BigTV English

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..

Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్ చేశారు.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రాలేనని పేర్కొన్నారు. తనను ఇంటి వద్దే విచారించాలని గతంలో కవిత సుప్రీంలో పిటిషన్‌ వేశారు. అది పెండింగ్‌లో ఉండగానే.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపడంతో.. రాలేనంటూ కవిత జవాబిచ్చారు.


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో గతేడాది మార్చిలో కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేశారు. ఇదే కేసులో నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. అంతకుముందే శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. మరోవైపు లిక్కర్‌ స్కామ్‌లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో ఈడీ, సీబీఐ కవిత పేరును ప్రస్తావించాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×