E-Paper
Advertisement

Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..

Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..
Advertisement

Peddapalli : పెద్దపల్లి జిల్లాలో ఓ చెక్ డ్యాంను కూల్చేందుకు దుండుగులు ప్రయత్నించారు.పెద్దపల్లి మండలం బోజన్నపేట- కొత్తపల్లి మధ్యలోని హుస్సేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. ట్రాక్టర్‌ లో డ్రిల్లింగ్ మెషిన్, డిటోనేటర్‌లు, జిలిటిన్ స్టిక్స్ తీసుకొని వెళ్లారు. అయితే కూల్చేందుకు పయత్నిస్తున్న సమయంలో గ్రామస్తులు చూడటంతో అక్కడ నుంచి పారిపోయారు.

చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావడం లేదని పేల్చేందుకు ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో డిటోనేటర్ లు, జిలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×