E-Paper
Advertisement

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..

MP Aravind House Attack Case : ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ధర్మపురి అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేశారనే ఆగ్రహంతో కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్స్, అద్ధాలను ధ్వంసం చేయడంతో పాటు..తమపై దాడి చేసారని అర్వింద్ తల్లి ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఐతే వారికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున తిరుపతి వర్మ వాదనలు వినిపించారు. నిందితుల తరపు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు…తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×