BigTV English

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..

MP Aravind House Attack Case : ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ధర్మపురి అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేశారనే ఆగ్రహంతో కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్స్, అద్ధాలను ధ్వంసం చేయడంతో పాటు..తమపై దాడి చేసారని అర్వింద్ తల్లి ఫిర్యాదు చేసింది.


ఈ కేసులో తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఐతే వారికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున తిరుపతి వర్మ వాదనలు వినిపించారు. నిందితుల తరపు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు…తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×