BigTV English
Advertisement

Tollywood Director Madhan Death : “పెళ్లైన కొత్తలో” దర్శకుడు మదన్ ఇక లేరు..

Tollywood Director Madhan Death : “పెళ్లైన కొత్తలో” దర్శకుడు మదన్ ఇక లేరు..

Director Madhan Death : టాలీవుడ్ దర్శకుడు మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ నలుగురు చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్…పెళ్లైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లె. సినిమాలపై ఆసక్తితో రచయితగా ఎంట్రీ ఇచ్చారు.


నాలుగు రోజుల కింద మదన్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మదన్ మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు రచయితగా, దర్శకుడిగా మదన్ సేవలను కొనియాడారు


Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×