E-Paper
Advertisement

Tollywood Director Madhan Death : “పెళ్లైన కొత్తలో” దర్శకుడు మదన్ ఇక లేరు..

Tollywood Director Madhan Death : “పెళ్లైన కొత్తలో” దర్శకుడు మదన్ ఇక లేరు..

Director Madhan Death : టాలీవుడ్ దర్శకుడు మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ నలుగురు చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్…పెళ్లైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లె. సినిమాలపై ఆసక్తితో రచయితగా ఎంట్రీ ఇచ్చారు.

నాలుగు రోజుల కింద మదన్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మదన్ మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు రచయితగా, దర్శకుడిగా మదన్ సేవలను కొనియాడారు

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×