BigTV English

MP Aravind House Attack Case : ఎనిమిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు..

MP Aravind House Attack Case : ఎనిమిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు..

MP Aravind House Attack Case : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిలో పాల్గొన్న వారిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నెగోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.


శుక్రవారం హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఎంపీ ఇంట్లోకి వెళ్లి విద్వంసం సృష్టించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఉదంతంపై బండిసంజయ్, ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగుతే టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు.


Tags

Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×