EPAPER

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన

Nizam College : నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్ధినులకు హాస్టల్స్ కేటాయించాలని ఏబీవీపీ కార్యకర్తలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టల్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు.. బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అలెర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి విద్యార్ధులకు గాయాలయ్యాయి. 10 రోజులుగా విద్యార్ధులు దర్నాలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థి నేతలు మండిపడ్డారు. విద్యార్ధులు జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్, ఉస్మానియా వీసీ చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.


Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×