E-Paper
Advertisement
SHAKEEL RICE SCAM: మాజీ ఎమ్మెల్యే షకీల్ ధాన్యం స్కాం.. 26వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడ?
Jeevan Reddy:” కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై న్యాయ విచారణ జరిపించాలి”

Jeevan Reddy:” కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై న్యాయ విచారణ జరిపించాలి”

Jeevan Reddy: కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడి గడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా పర్యాటకంగా వాడుకోవడం విడ్డూరమని ఆరోపించారు. […]

CMRF Cheques Scam: లంచం ఇస్తేనే CMRF చెక్కులు.. హరీష్ టీమ్ స్కామ్..
Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..
Food adulteration : ఆహార కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్ .. నివేదికలో షాకింగ్ నిజాలు
Telangana Assembly : కేసీఆర్ కు కాంగ్రెస్సే  పదవులు ఇచ్చింది.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
KTR vs Ponnam: ప్రభుత్వంపై కేటీఆర్ మాటల దాడి.. మంత్రులు కౌంటర్ అటాక్
Telangana Assembly: బీసీల కులగణన.. ప్రతి జిల్లాలో బీసీ భవన్ : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
CM Revanth Reddy : వెంటనే పోలీస్‌ నియామకాలు చేపట్టండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..
Cp Srinivas reddy:  నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..
Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాన్వాయ్ పై పోలీసులకు కీలక ఆదేశాలు…
Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..
Hyderabad :  క్యాన్సర్ తో బాలుడు పోరాటం.. కోరిక తీర్చిన  మేక్ ఏ విష్ ఫౌండేషన్ ..
Kishan Reddy: లోక్ సభ ఎన్నికల్లో పొత్తులుండవ్.. ఒంటరిగానే బరిలోకి..

Big Stories

Advertisement
×