E-Paper
Advertisement

Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..

Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..
TS News updates

Telangana high court news(TS news updates):

తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.

46 కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రెండు వారాల్లో సమన్లు జారీ చేయాలని సూచించింది. 10 కేసుల్లో ప్రజా ప్రతినిధుల కేసులపై స్టే ఉందని తెలిపింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రైల్ దశలో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. 5 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించింది. మూడు నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్ కు హై కోర్టు ఆదేశించింది.

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×