BigTV English
Advertisement

Cp Srinivas reddy: నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..

Cp Srinivas reddy:  నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..
Hyderabad latest updates

Cp Srinivas reddy news(Hyderabad latest updates):

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను, ఎన్టీఆర్ స్టేడియంను సందర్శించారు. ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందన్నారు.


శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఇబ్బంది లేదని, పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతి నిరసనలు చేస్తే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్ పై ఇప్పటికే హై కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు.


Related News

CM Progress Report: తమాషాలు చేస్తే తాట తీస్తా.. ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో కనిపించని కేసీఆర్, కేడర్‌లో అనుమానాలు, నెక్ట్స్ ఏంటి?

KTR: బీఆర్ఎస్ కొత్త ప్లాన్.. ‘కారు’తో సీఎం చంద్రబాబు.. కేటీఆర్ కామెంట్స్ వెనుక..

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Big Stories

×