BigTV English

Cp Srinivas reddy: నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..

Cp Srinivas reddy:  నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..
Hyderabad latest updates

Cp Srinivas reddy news(Hyderabad latest updates):

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను, ఎన్టీఆర్ స్టేడియంను సందర్శించారు. ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందన్నారు.


శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఇబ్బంది లేదని, పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతి నిరసనలు చేస్తే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్ పై ఇప్పటికే హై కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు.


Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×