E-Paper
Advertisement

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చి కేవలం ఆరు హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నాన్నారు. అసెంబ్లీలో గవర్నర్ కాంగ్రెస్ హామీలు మాత్రమే చదివారన్నారు.

అప్పులను చూపించి హామీలను అమలు చేయకుండా ఉంటే సహించే ప్రసక్తే లేదన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పన్నులు పెంచకుండా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×