BigTV English

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చి కేవలం ఆరు హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నాన్నారు. అసెంబ్లీలో గవర్నర్ కాంగ్రెస్ హామీలు మాత్రమే చదివారన్నారు.


అప్పులను చూపించి హామీలను అమలు చేయకుండా ఉంటే సహించే ప్రసక్తే లేదన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పన్నులు పెంచకుండా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×