E-Paper
Advertisement

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతంలో ఓ బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఓ మెస్‌లో పని చేస్తుంది. అదే మెస్‌లో పని చేసే ఓ వ్యక్తితో బాలిక నడుచుకుంటూ వెళ్లినట్టు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను అతడు ఎక్కడికి తీసుకెళ్లాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×