E-Paper
Advertisement

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..
Advertisement

Secunderabad : సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతంలో ఓ బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఓ మెస్‌లో పని చేస్తుంది. అదే మెస్‌లో పని చేసే ఓ వ్యక్తితో బాలిక నడుచుకుంటూ వెళ్లినట్టు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను అతడు ఎక్కడికి తీసుకెళ్లాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×