BigTV English
Advertisement

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతంలో ఓ బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఓ మెస్‌లో పని చేస్తుంది. అదే మెస్‌లో పని చేసే ఓ వ్యక్తితో బాలిక నడుచుకుంటూ వెళ్లినట్టు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను అతడు ఎక్కడికి తీసుకెళ్లాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


Tags

Related News

Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.99 కోట్లు

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

Big Stories

×