E-Paper
Advertisement

Sharmila : గిరిజన మహిళపై దాడి ఘటన.. షర్మిల ఆందోళన.. అరెస్ట్..

Sharmila : గిరిజన మహిళపై దాడి ఘటన.. షర్మిల ఆందోళన.. అరెస్ట్..
Advertisement

Sharmila : ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో గిరిజన మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. వెంటనే బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. గిరిజన మహిళ లక్ష్మి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద ధర్నా దిగారు. ఆగస్టు 15 రాత్రి జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.

బీఆర్ఎస్ పాలనలో పోలీసులు నుంచి కూడా మహిళలకు రక్షణలేదని షర్మిల మండిపడ్డారు. బాధితులను కాపాడాల్సిన పోలీసులే దాడికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసేవారు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

Advertisement

షర్మిల ఆందోళన చేసిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×