BigTV English
Advertisement

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!

HYDERABAD: 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. వెంటనే పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


మొత్తం 1656 మందికి దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైల్ సిద్ధమైనప్పటికీ.. కేవలం 615 మందిని మాత్రమే బదిలీ చేయాలనుకోవడం దారుణమని అన్నారు. పూర్తిగా అర్హత ఉన్న క్యాడర్లను పక్కన బెట్టి 30శాతం దంపతుల బదిలీలు చేపట్టడంతో మిగతా వారి కుటుంబాల్లో ఆవేదన మిగిలిందని వాపోయారు.

అయితే వందలాదిగా ఉపాధ్యాయులు తరలిరావడంతో కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. టీచర్ల వెంట ఉన్న వారి పిల్లలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×