E-Paper
Advertisement

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

Mancherial : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రివేళ సామాగ్రిని తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళాలు వేసి వాటి కీస్ తమ వద్ద పెట్టుకున్నారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు తెల్లవారుజామున కొందరు క్యాంప్ కార్యాలయం తాళాలు పగలగొట్టి అందులోని సామాన్లను మూడు, నాలుగు వాహనాలలో తరలించారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ముందుగానే క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులకు తెలియకుండా సామాన్లను తరలించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×