BigTV English

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

Mancherial : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రివేళ సామాగ్రిని తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళాలు వేసి వాటి కీస్ తమ వద్ద పెట్టుకున్నారు.


అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు తెల్లవారుజామున కొందరు క్యాంప్ కార్యాలయం తాళాలు పగలగొట్టి అందులోని సామాన్లను మూడు, నాలుగు వాహనాలలో తరలించారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ముందుగానే క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులకు తెలియకుండా సామాన్లను తరలించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×