E-Paper
Advertisement

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..
Advertisement

Water Plant Inauguration : గ్రామాభివృద్ధే ధ్యేయంగా, గ్రామ ప్రజలే తమ బిడ్డలుగా అనుకొని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ, బిగ్‌టీవీ ఛైర్మన్‌ విజయ్‌కాంత్‌రెడ్డి, శిల్పా దంపతులు. తమ సొంత ఊరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు విజయ్‌కాంత్‌రెడ్డి దంపతులు.

కీర్తిశేషులు తన తల్లి వెన్నం సరోజాదేవి జ్ఞాపకార్ధం గ్రామంలో సురక్షిత మంచినీటి కేంద్రం, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు విజయ్‌కాంత్‌రెడ్డి. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ప్రజలకు అంకితం చేశారు.

Advertisement

ఇప్పటికే గ్రామంలో దేవాలయాన్ని నిర్మించి.. ధూపదీప నైవేద్యాలను తమ సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నారు. పేదవారిని ఆదుకోవడంలో అన్నివేళలా ముందుంటున్నారు విజయకాంత్‌రెడ్డి దంపతులు. ఊరు బాగోగులు చూసుకుంటూ, గ్రామంలో ఎవ్వరికీ ఏం కావాల్సి వచ్చినా తమ సహకారం అందిస్తున్నారు. దీంతో విజయ్‌కాంత్‌ దంపతుల సేవలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.వారి కుటుంబం సుఖశాంతులతో, నిండు నూరేళ్లు ఉండాలని దీవిస్తున్నారు.

Related News

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

Big Stories

Advertisement
×