BigTV English

Nara Lokesh : రాజకీయంగా మిస్ అవుతున్నా.. సహకారం ఆశిస్తున్నా..

Nara Lokesh : రాజకీయంగా మిస్ అవుతున్నా.. సహకారం ఆశిస్తున్నా..

Nara Lokesh : అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయంగా ఆయనను మిస్ అవుతామన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్‌ మాట్లాడారు. గల్లా జయదేవ్ కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదని లోకేష్అన్నారు. రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో చూశామని పేర్కొన్నారు. గుంటూరు టికెట్‌ ఎవరైనా వదులుకోవడానికి ఎవ్వరూ సిద్దపడరన్నారు. కానీ, జయదేవ్‌ వదులుకున్నారన్నారు.

గల్లా జయదేవ్ కు పార్టీ మారే అలవాటు లేదని లోకేష్ పేర్కొన్నారు. ఆయన రాజకీయాలకు తాత్కాలికంగానే దూరమవుతున్నారు. కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. రాజకీయాల్లో అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్‌కు జయదేవ్‌ ధన్యవాదాలు తెలిపారు.


Tags

Related News

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

Big Stories

×