E-Paper
Pigeons : మీ నివాస ప్రాంతంలో పావురాలు ఉన్నాయా..? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Pigeons : మీ నివాస ప్రాంతంలో పావురాలు ఉన్నాయా..? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Pigeons : చూడటానికి ముచ్చటగా, ముద్దుగా ఉండే పావురాలంటే ఎవరికైనా ఇష్టమే. మన పల్లెటూళ్లలో చాలామంది వాటిని ఇష్టంగా పెంచుకోవటం తెలిసిందే. ఇక.. పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో వాటికి రోజూ గింజలు వేసేవారినీ చూస్తుంటాం. అయితే.. ఈ పావురాల పట్ల వీరికున్న ప్రేమే.. వారి ప్రాణాల మీదికి తీసుకొస్తోందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలకు చలి వాతావరణంతో బాటు పావురాలే ప్రధానకారణమని వారు చెబుతున్నారు. సినీనటి మీనా భర్త పావురాల వల్ల సోకిన ఇన్ఫెక్షన్ వలనే చనిపోయారనే వార్తలు కూడా ఆ మద్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

Donald Trump | అమెరికా అధ్యక్ష అభర్థిత్వ ఎన్నికల్లో ట్రంప్ నోటి దురుసు.. తిప్పికొట్టిన నిక్కీ హేలీ!
HanuMan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్‌’.. అయోధ్య రామమందిరానికి కోట్లలో విరాళం..
Malla Reddy : మల్లారెడ్డికి భారీ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న 19 మంది కార్పొరేటర్లు..
Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : ఏపీలో పొలిటికల్ హీటెక్కిస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి. బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు. కానీ ఇక్కడి రాజకీయాలు అంత తీపి కాదు. ఎప్పుడూ ఘాటుగానే సాగుతుంటాయి. 1985 నుంచి 2004 వరకు నాలుగు సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనకాపల్లిలో కాపు, గవర సామాజికవర్గం జనాభా 85 శాతం ఉంది. ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ డామినెంట్‌గా ఉన్నాయి. ఒక్క 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగితా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పని చేశారు. ఆయన ఇటీవలే మళ్లీ టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనకాపల్లిలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేషిద్దాం.

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్‌..ఈ దశలోనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Doctors Prescription : డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌లో రాసే కోడ్స్‌కి అర్థాలు తెలుసా?
Sperm : చనిపోయిన వ్యక్తి వీర్యంతో పిల్లలు..! ఎలానో తెలిస్తే..!
Mohammed Shami : షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా? వైరల్ అవుతున్న ఫోటో..!
Hyderabad : హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్..
Gudivada : బిగ్ టీవీ సర్వే.. గుడివాడలో కొడాలి నాని మళ్లీ గెలుస్తారా?
Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ సమయంలో బయటకి వెళ్లొద్దు..!
Mrinalini Sarabhai : జాతి గర్వించే విదుషీమణి.. మృణాళిని..!
Snoring Murder | గురకలు పెడుతున్నాడని గొడవ.. వ్యక్తి దారుణ హత్య!

Big Stories

×