E-Paper
Advertisement
Tesla India : భారత్‌లో టెస్లా కార్లు.. దేశంలో త్వరలోనే ఎలెక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ!
Vizag Fishing Harbour : అగ్ని ప్రమాద ఘటనపై విచారణ.. వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు
IT Raids on Telangana Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుల ఇంట్లో ఐటీ సోదాలు
Pailla shekar Reddy : కాంగ్రెస్ నాయకులకు డబ్బులు పంపించిన బీఆర్ఎస్ నేత?
Megastar Mammootty : ఆ రెండు దేశాలలో మెగాస్టార్ సినిమా బ్యాన్.. అసలు కారణం అదే..
Telangana CM KCR : అంతన్నారు.. ఇంతన్నారో.. కేసీఆర్ సార్..
OPENAI SAM ALTMAN : ఓపెన్ ఏఐ నుంచి తొలగింపునకు కారణమిదేనా?.. తిరిగి చేర్చుకోక తప్పదా?

OPENAI SAM ALTMAN : ఓపెన్ ఏఐ నుంచి తొలగింపునకు కారణమిదేనా?.. తిరిగి చేర్చుకోక తప్పదా?

చాట్ జీపిటి ఒక ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. దీంతో ఎన్నో రకాల పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవల అందరికీ ఉచితం. విడుదలైన ఏడాదిలోనే ప్రపంచమంతటా దీనికి అనూహ్య స్పందన లభించింది. అయితే కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సామ్ ఆల్ట్ మెన్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వార్త ప్రపంచమంతా సంచలనం రేపింది. OPENAI SAM ALTMAN : ఇంతలోనే సోమవారం మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆయన చేరబోతున్నారని వార్త వచ్చింది. పైగా సామ్ ఆల్ట్ మెన్ త్వరలోనే తిరిగి ఓపెన్ ఏఐలో సిఈఓగా పగ్గాలు చేపడతారని వాదనలు వినిపిస్తన్నాయి.

Achampet Congress Meeting : గువ్వల బాలరాజును ఓడించండి.. అచ్చంపేట ప్రజలకు రేవంత్ పిలుపు..

Achampet Congress Meeting : గువ్వల బాలరాజును ఓడించండి.. అచ్చంపేట ప్రజలకు రేవంత్ పిలుపు..

Achampet Congress Meeting : తెలంగాణలో దొరల రాజ్యాన్ని బొంద పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శపథం చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ గడీలను నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.పేదలంతా ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దొరల రాజ్యం ఉండాలని కేసీఆర్ మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. దొరల రాజ్యంలో బార్ షాపులు పెరగాయన్నారు. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారా? […]

P.Vijaya Reddy : ఖైరతాబాద్ గడ్డ.. మళ్లీ కాంగ్రెస్ కు అడ్డగా విజయారెడ్డి మారుస్తారా?
KCR : కాంగ్రెస్‌కు 20 సీట్లే.. బీఆర్ఎస్‌దే అధికారం.. కేసీఆర్ జోస్యం..

KCR : కాంగ్రెస్‌కు 20 సీట్లే.. బీఆర్ఎస్‌దే అధికారం.. కేసీఆర్ జోస్యం..

KCR : దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌.. చిత్తశుద్ధితో పనిచేస్తేనే విజయాలు సొంతమవుతాయన్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఈ నియోజకవర్గాన్ని భట్టి విక్రమార్క పట్టించుకోలేదన్నారు. ఆయనకు ఓటేస్తే ఇక్కడ ప్రజలకు నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. చుట్టపుచూపుగా నియోజకవర్గానికి […]

Moinabad : మొయినాబాద్ ప్రమాదం.. బిగ్ టీవీ వరుస కథనాలు.. నిర్వాహకుల దౌర్జన్యం

Moinabad : మొయినాబాద్ ప్రమాదం.. బిగ్ టీవీ వరుస కథనాలు.. నిర్వాహకుల దౌర్జన్యం

Moinabad : మొయినాబాద్‌ ప్రమాదంపై బిగ్‌టీవీ కథనాలతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కూలిన ఘటనపై బిగ్‌టీవి వరస కథనాలు ప్రసారం చేయడంతో.. బిగ్‌టీవి ప్రతినిధులపై ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహకులు దౌర్జన్యం చేశారు. ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ గద్దించారు. కట్టడాలు అన్నాక కూలకుండా ఉంటాయా? అని వాగ్వాదానికి దిగారు. ఇండోర్ స్టేడియం కూలగా.. మృతిచెందిన, గాయపడిన వారి బాధిత కుటుంబాలకు, బాధితులకు ఎలాంటి సాయం చేశారో చెప్పాలని బిగ్‌టీవి ప్రతినిధి ప్రశ్నిస్తే.. మీకు […]

$300 Million SuperYacht : రూ.2500 కోట్ల లగ్జరీ పడవ.. యూరప్ నుంచి అమెరికా ప్రయాణం.. మధ్యమార్గంలో దాడులు
Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..
Nagarkurnool Congress Meeting :  ఓట్లు కొని అందలం ఎక్కాలని కలలు.. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు..

Big Stories

Advertisement
×