E-Paper
Advertisement

Intinti Ramayanam Avani : ‘ఇంటింటి రామాయణం’ అవని గురించి సీక్రెట్స్..అదే పెద్ద మిస్టేక్..

Intinti Ramayanam Avani : ‘ఇంటింటి రామాయణం’ అవని గురించి సీక్రెట్స్..అదే పెద్ద మిస్టేక్..

Intinti Ramayanam Avani : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి.. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇది ఒకటి. కుటుంబ విలువలను తెలియజేసేలా తెరకెక్కించే ప్రతి సీరియల్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. అలాంటి సీరియల్లలో ఒకటి ‘ఇంటింటి రామాయణం’.. ఉమ్మడి కుటుంబంలో జరిగే పరిస్థితులు.. కుటుంబ విలువలు తెలిసిన కోడలు తన కుటుంబం పరువును ఎలా కాపాడుతుందనేది ఈ నాటిక స్టోరీగా చూపించారు.. ఈ సీరియల్ లో అవని పాత్ర తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. పల్లవి రామిశెట్టి ఆ పాత్రలో నటించి ప్రశంసలు పొందింది. అయితే ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించింది. ఆ సీరియల్స్ అన్ని మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సీరియల్ కూడా అదే విధంగా భారీ సక్సెస్ ని అందుకుంది. వరుసగా సక్సెస్ సీరియల్స్ లలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ పొందిన పల్లవి రామ్ శెట్టి గురించి టాప్ సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి..

పల్లవి రామిశెట్టి సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలకు కూడా చాలా మందికి తెలియదు. నిజానికి ఈమె సినిమాల్లో కూడా నటించింది.. ‘వ‌సుదేవసుతం’ మూవీలో మాస్ట‌ర్ మ‌హేంద్ర‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. వైకుంఠ్ బోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, ఒరియా భాష‌ల్లో రిలీజ్ అయ్యింది.

పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..

పల్లవి 1993, అక్టోబరు 11న కృష్ణా జిల్లా, అవనిగడ్డలో జన్మించింది. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం బెంగళూరుకు వెళ్ళింది. ఆ తరువాత హైదరాబాదుకు వచ్చి, ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి వరకు చదివింది. 2019లో దిలీప్ కుమార్‌తో పల్లవి వివాహం జరిగింది.. పెళ్లి అయ్యాక వెంటనే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఆ సమయంలో సీరియల్స్ కు గ్యాప్ తీసుకుంది. పల్లవి గ్యాప్ తీసుకోవడంతో ఆమెపై చాలా రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆమె తల్లిని విషయాన్ని అందరితో చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్స్ మరోవైపు సీరియల్స్లలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..

Also Read: నోరు జారిన నూకరాజు.. మిడిల్ క్లాస్ వాళ్ళకే అవి ఉంటాయి..

పల్లవి రామిశెట్టి రెమ్యూనరేషన్..

బుల్లితెర పై భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది సీరియల్స్‌ మంచి స్టార్‌ నటిగా మారింది పల్లవి. తెలుగులో ఆడదే ఆధారం సీరియల్ తో పరిచయమైన పల్లవికి బుల్లితెర అనుష్కగా పేరుంది. ఈమెకు కూడా ప్రస్తుతం బుల్లితెర మీద ఫుల్లు డిమాండ్ ఉంది. పల్లవికి రోజుకు రూ. 55 వేల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటుంది. అంటే ఆ లెక్కన నెలకు ఆమె రూ. 11 లక్షల నుంచి 12 లక్షల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. ఇక వీటితో ఫుడ్, ట్రావెల్ ఖర్చులు ప్రొడక్షన్ భరిస్తుంది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏడాదికి సంపాదించేది ఈమె ఒక నెలలో సంపాదించడం మామూలు విషయం కాదు..

 

Related News

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Big Stories

×