E-Paper
Advertisement

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..

Alluri Seetharamaraju District : ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన అటెండర్‌కు టిఫిన్ తీసుకురమ్మని చెప్పారు. అటెండర్ టిఫిన్ తీసుకొని వచ్చి చూసే లోపు తహసీల్దార్ ఉరి వేసుకొని ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం పాడేరు కలెక్టరేట్‌లో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయమై అధికారులు తహసీల్దార్ శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి తహసీల్దార్ మనస్తాపంతో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం కూడా అదేనని తెలుస్తోంది. అయితే తహసీల్దార్ అసలెందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×