E-Paper
Advertisement

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..
Advertisement

Alluri Seetharamaraju District : ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన అటెండర్‌కు టిఫిన్ తీసుకురమ్మని చెప్పారు. అటెండర్ టిఫిన్ తీసుకొని వచ్చి చూసే లోపు తహసీల్దార్ ఉరి వేసుకొని ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం పాడేరు కలెక్టరేట్‌లో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయమై అధికారులు తహసీల్దార్ శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి తహసీల్దార్ మనస్తాపంతో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం కూడా అదేనని తెలుస్తోంది. అయితే తహసీల్దార్ అసలెందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు.

Tags

Related News

పెళ్లైన వారానికే.. సినిమా వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×