E-Paper
Advertisement

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..
Advertisement

Alluri Seetharamaraju District : ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన అటెండర్‌కు టిఫిన్ తీసుకురమ్మని చెప్పారు. అటెండర్ టిఫిన్ తీసుకొని వచ్చి చూసే లోపు తహసీల్దార్ ఉరి వేసుకొని ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం పాడేరు కలెక్టరేట్‌లో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయమై అధికారులు తహసీల్దార్ శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి తహసీల్దార్ మనస్తాపంతో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం కూడా అదేనని తెలుస్తోంది. అయితే తహసీల్దార్ అసలెందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×