BigTV English

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మీర్పేట్‌లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని నాలుగో తరగతి విద్యార్థిని టీచర్లు, వంట సిబ్బందిపై కేసు పెట్టింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని టీచర్ కి చెప్పినందుకు టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని చిన్నారి వాపోయింది.


చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి వెంటనే సిబ్బందిని స్కూల్ కి పంపించి విచారణ జరిపించారు. స్కూల్‌లో వండుతున్న కూరగాయలు, బియ్యంను పోలీసులు పరిశీలించారు. కుళ్లిపోయిన కూరగాయలు, చెడిపోయిన ఆయిల్, పురుగులతో ఉన్న బియ్యంను గుర్తించినప పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు


Tags

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×