BigTV English

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మీర్పేట్‌లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని నాలుగో తరగతి విద్యార్థిని టీచర్లు, వంట సిబ్బందిపై కేసు పెట్టింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని టీచర్ కి చెప్పినందుకు టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని చిన్నారి వాపోయింది.


చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి వెంటనే సిబ్బందిని స్కూల్ కి పంపించి విచారణ జరిపించారు. స్కూల్‌లో వండుతున్న కూరగాయలు, బియ్యంను పోలీసులు పరిశీలించారు. కుళ్లిపోయిన కూరగాయలు, చెడిపోయిన ఆయిల్, పురుగులతో ఉన్న బియ్యంను గుర్తించినప పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×