E-Paper
Advertisement

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..

Ambati Rayudu : వైసీపీకి షాకిచ్చిన అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. జనసేనలో రాయుడు చేరబోతున్నాడు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యాడు.

2023 డిసెంబర్ 28న వైసీపీలో అంబటి రాయుడు చేరాడు. స్వయంగా సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాయుడికి గుంటూరు ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సీటు దక్కదని తేలడంతో రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. 10 రోజుల్లో పార్టీని వీడి షాకిచ్చాడు. ఆ సమయంలో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు. రాజకీయాలకు దూరమని ట్వీట్‌ చేసిన కొన్ని రోజులకే జనసేనానితో రాయుడు భేటీ కావడం ఆసక్తిగా మారింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×