BigTV English
Advertisement

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అసంబద్దమని.. అవసరమైతే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా పెండింగ్‌లో ఉందన్నారు సజ్జల. అదే జరిగితే స్వాగతించే వారిలో వైసీపీ ముందుంటుందన్నారు.


వైసీపీ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని..కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనను సమర్ధించాయని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు కోసమే వైసీపీ పోరాడుతోందన్నారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే వైసీపీకి ఇంకేం కావాలన్నారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బీసీ సభ సక్సస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని..అందుకే విషయం కక్కుతున్నట్లు కామెంట్ చేశారు.


Tags

Related News

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Big Stories

×