BigTV English

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అసంబద్దమని.. అవసరమైతే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా పెండింగ్‌లో ఉందన్నారు సజ్జల. అదే జరిగితే స్వాగతించే వారిలో వైసీపీ ముందుంటుందన్నారు.


వైసీపీ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని..కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనను సమర్ధించాయని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు కోసమే వైసీపీ పోరాడుతోందన్నారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే వైసీపీకి ఇంకేం కావాలన్నారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బీసీ సభ సక్సస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని..అందుకే విషయం కక్కుతున్నట్లు కామెంట్ చేశారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×