BigTV English

Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్

Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్

Narsapuram : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో అంగన్ వాడీ వర్కర్స్ నిరసన చేశారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో టెంట్ వేసి నిరసన తెలిపారు. సీఎం జగన్ తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.


కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని సుచించారు. పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున అంగన్ వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.


Related News

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Big Stories

×