E-Paper
Advertisement
TG Women Empowerment: మహిళల సంక్షేమం కోసం.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇవే..?
Komali Death: కోమలి సూసైడ్‌కి ముందు అసలు ఏం జరిగింది?.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?
Karate Kalyani:  కరాటే కళ్యాణి పై దాడి యత్నం..పోలీసుల ముందే దాడి చేసిన నిందితులు
Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
Top 20 News Today: PSLVC-62 రాకెట్‌ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్.. గుజరాత్‌లో మోడీ
Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

1. వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి రాకూడదని ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, నర్మేట ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి ఇంటికీ పాడి గేదె ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, పశువుల టీకాలు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. […]

Top 20 News Today: ఎస్పీ పేరుతో సైబర్ నేరగాళ్ల వల.. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం
Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

1. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం స్పీడప్.. తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎలక్షన్ల నిర్వహణకు ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఖరారు, పోలింగ్‌ సామగ్రిని సమకూర్చుకోవడం లాంటి అంశాలపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్‌ 195–ఎ ప్రకారం మున్సిపల్‌ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. 2. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు తెలంగాణలో […]

Top 20 News Today: పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్‌పై యువకుడు హల్‌చల్
Top 20 News Today: తగ్గుతున్న బ్లోఅవుట్‌.. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్
Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

1. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు- అది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేక అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని అది శ్రీనివాస్ విమర్శించారు. సొంత పార్టీ నేత కవిత చేసిన అవినీతి ఆరోపణలకే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు ముఖం చాటేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌పై నిందలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2. […]

Top 20 News Today: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్య.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
Top 20 News Today: నీలోఫర్ కేఫ్ వద్ద బన్నీకి చేదు అనుభవం.. అసోం, త్రిపురలో భారీ భూకంపం
Top 20 News Today: ఆన్‌లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలి.. యూరియాపై బీఆర్ఎస్ నిరసన
Top 20 News Today: శ్రీవారి ప్రసాదం సరికొత్త రికార్డు.. న్యూ ఇయర్ వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Big Stories

×