E-Paper
Advertisement

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం

AP CM Chandrababu in Assembly: ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు నమస్కారం చేసి శాసన సభలో చంద్రబాబు అడుగుపెట్టారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో కూర్చున్న తర్వాత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కాగా,  సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని చంద్రబాబు 2021లో శపథం చేసిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×