E-Paper
Advertisement

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం
Advertisement

AP CM Chandrababu in Assembly: ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు నమస్కారం చేసి శాసన సభలో చంద్రబాబు అడుగుపెట్టారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో కూర్చున్న తర్వాత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కాగా,  సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని చంద్రబాబు 2021లో శపథం చేసిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×