BigTV English

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..
AP electricity employees news today

AP electricity employees news today(Latest news in Andhra Pradesh):

హైటెన్షన్ క్రియేట్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసులు.. హ్యాపీ ఎండింగ్ అయ్యాయి. ఉద్యోగులతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నటు విద్యుత్‌ జేఏసీ ప్రకటించింది.


విద్యుత్‌ జేఏసీ 15 శాతం ఫిట్‌మెంట్‌ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 9 శాతం ఇస్తామంది. చర్చల తర్వాత 9శాతం ఫిట్‌మెంట్‌కు జేఏసీ అంగీకరించింది. పీఆర్‌సీపై కూడా ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఒప్పందంపై విద్యుత్ బోర్డ్ యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.

మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు మంత్రుల సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. పే స్కేల్ నిర్ధారించడానికి డిస్కంల సీఎండీలతో ఓ కమిటీ వేస్తామని.. ఆ కమిటీకి ఏపీజెన్‌కో సీఎండీ నేతృత్వం వహిస్తారని మంత్రులు ప్రకటించారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×