BigTV English

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..
AP electricity employees news today

AP electricity employees news today(Latest news in Andhra Pradesh):

హైటెన్షన్ క్రియేట్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసులు.. హ్యాపీ ఎండింగ్ అయ్యాయి. ఉద్యోగులతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నటు విద్యుత్‌ జేఏసీ ప్రకటించింది.


విద్యుత్‌ జేఏసీ 15 శాతం ఫిట్‌మెంట్‌ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 9 శాతం ఇస్తామంది. చర్చల తర్వాత 9శాతం ఫిట్‌మెంట్‌కు జేఏసీ అంగీకరించింది. పీఆర్‌సీపై కూడా ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఒప్పందంపై విద్యుత్ బోర్డ్ యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.

మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు మంత్రుల సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. పే స్కేల్ నిర్ధారించడానికి డిస్కంల సీఎండీలతో ఓ కమిటీ వేస్తామని.. ఆ కమిటీకి ఏపీజెన్‌కో సీఎండీ నేతృత్వం వహిస్తారని మంత్రులు ప్రకటించారు.


Related News

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

Big Stories

×