E-Paper
Advertisement

AP High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ..

AP High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ..

AP High Court : విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాల తరలించాలన్న ఏపీ సర్కార్ కు షాక్ తగిలింది. ఆఫీసుల తరలింపు కోసం ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కార్యాలయాల తరలింపు అంశంపై మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలను అమరాతి నుంచి వైజాగ్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఈ పిటిషన్లను హైకోర్టు సింగిల్‌ జడ్జి.. త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆఫీసులను తరలించే చర్యలు చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.

మరోవైపు కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని జగన్ సర్కార్ గురువారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ ను హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రైతుల దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రం మంగళవారం విచారణ చేపడతామని స్పష్టంచేసింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×