BigTV English

Jagan: జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

Jagan:  జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

Shocking news for Jagan: ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్ ల మీద షాక్ లు తలుగుతున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఏపీలోని తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు బుధవారం నోటీసులు అంటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా వైసీపీ ఆఫీసుకు నోటీసులు పంపించారు. దాడి జరిగిన రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయలుదేరారనేది తెలుసుకునేందుకు ఫుటేజ్ ఇవ్వాలంటూ పోలీసులు ఆ నోటీసులు అంటించారు. 2021 అక్టోబర్ 19 రోజు నాటి సీసీ ఫుటేజ్ ను తమ సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.


Also Read: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స.. కేసుల కోసం ప్రస్తావిస్తూ..

ఇదిలా ఉంటే.. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాష్ కు కూడా పోలీసులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులను అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.


Related News

Perninani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్న పేర్నినాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Big Stories

×