BigTV English
Advertisement

Jagan: జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

Jagan:  జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

Shocking news for Jagan: ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్ ల మీద షాక్ లు తలుగుతున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఏపీలోని తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు బుధవారం నోటీసులు అంటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా వైసీపీ ఆఫీసుకు నోటీసులు పంపించారు. దాడి జరిగిన రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయలుదేరారనేది తెలుసుకునేందుకు ఫుటేజ్ ఇవ్వాలంటూ పోలీసులు ఆ నోటీసులు అంటించారు. 2021 అక్టోబర్ 19 రోజు నాటి సీసీ ఫుటేజ్ ను తమ సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.


Also Read: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స.. కేసుల కోసం ప్రస్తావిస్తూ..

ఇదిలా ఉంటే.. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాష్ కు కూడా పోలీసులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులను అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.


Related News

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Big Stories

×