E-Paper
Advertisement

AP Revenue Department: ఏపీ ప్రజలకు రెవెన్యూశాఖ న్యూఇయర్ గిఫ్ట్.. 5 రకాల భూములను 22 A జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం

AP Revenue Department: ఏపీ ప్రజలకు రెవెన్యూశాఖ న్యూఇయర్ గిఫ్ట్.. 5 రకాల భూములను 22 A జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం
Advertisement

AP Revenue Department: కొత్త ఏడాది-2026ను పురస్కరించుకుని ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. న్యూఇయర్ గిప్ట్‌గా భూ యజమానులకు భారీ ఊరటనిచ్చింది. 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంతకం చేశారు. ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త ఏడాదిలో తొలి సంతకం చేశారు ఆయన. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలోజీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తూ చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. అలాగే స్వాతంత్ర్య సమర యోధుల భూములను, రాజకీయ బాధితులకు కేటాయించిన భూముల ను కూడా 22ఏ నుండి తొలగించనున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×