BigTV English

AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..

AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..

AP: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలానే ఈసారి కూడా బాలికల పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే, బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువ పాస్ అయ్యారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.


87.4 శాతం ఉత్తీర్ణతతో ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది.

మే 17 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి.


Related News

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Big Stories

×