BigTV English

AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..

AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..

AP: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలానే ఈసారి కూడా బాలికల పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే, బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువ పాస్ అయ్యారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.


87.4 శాతం ఉత్తీర్ణతతో ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది.

మే 17 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×