BigTV English

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC Group-1 Exams Postponed 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.


అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ వినతులను పరిగణనలోకి తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశామన్నారు. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించారు.


Related News

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

Big Stories

×