BigTV English
Advertisement

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC Group-1 Exams Postponed 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.


అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ వినతులను పరిగణనలోకి తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశామన్నారు. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించారు.


Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×