BigTV English

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్ పేర్కొంది.


ఫిబ్రవరి 25న గ్రూప్స్-2 ప్రిలిమ్స్ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసింది. ముందుగా జులై 28న మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వం మారడం.. పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

 


Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×