EPAPER

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్ పేర్కొంది.


ఫిబ్రవరి 25న గ్రూప్స్-2 ప్రిలిమ్స్ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసింది. ముందుగా జులై 28న మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వం మారడం.. పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

 


Related News

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Nara Lokesh US Tour: అమెరికా వెళ్లిన నారా లోకేష్.. వారం రోజులు అక్కడే.. టార్గెట్ మాత్రం అదే!

YS Vivekananda: డబ్బు మహా పాపిష్టిది.. జగన్ ఆస్తుల వివాదంపై వైఎస్ వివేకా ఆత్మ ట్వీట్, అదెలా సాధ్యం?

YS Jagan: మా ఇంటి వైపు తొంగి చూడొద్దు.. అన్ని కుటుంబాలలో ఉండేదేగా.. ఆస్తి వివాదంపై జగన్ స్పందన

Big Stories

×