BigTV English
Advertisement

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్ పేర్కొంది.


ఫిబ్రవరి 25న గ్రూప్స్-2 ప్రిలిమ్స్ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసింది. ముందుగా జులై 28న మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వం మారడం.. పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

 


Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×