E-Paper
Advertisement

Wife and Husband Incident: చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య, ప్రియుడు

Wife and Husband Incident: చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య, ప్రియుడు
Advertisement

Wife and Husband Incident: దారుణం.. వివాహేతర సంబంధాలు అనేక దారుణాలకు పాల్పడుతున్నాయి. పెళ్లి అయ్యాక ప్రేమించడం.. అడ్డుగా ఉన్నాడని భర్తను లేపేయడం ఇదే పనిగా అవుతున్నాయి ఈ మధ్య.. ఇప్పుడు కూడా ప్రియుడి కోసం భర్తపై వేడి నూనె పోసి హత్యయాత్నానికి పాల్పడింది ఓ భార్య..

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో శనివారం దారుణ ఘటన జరిగింది. అయితే పలమనేరు మండలంలోని కోతిగుట్ట గ్రామానికి చెందిన సి. వెంకటేశులు ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య శిల్ప.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఆర్మీకి వెళ్లడంతో వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత శిల్పకు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం గత ఏడాది నుంచి కొనసాగించుకుంటు వచ్చింది.

Advertisement

ఈ విషయం తెలిసిన వెంకటేశులు తన భార్యకు తీవ్రమైన గొడవలు అయ్యాయి. దీంతో భర్త తనుకు అడ్డుగా ఉన్నాడు అని చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇక ప్రియుడు వచ్చిన తర్వాత శిల్ప, తన ప్రియుడు వెంకటేష్ కలిసి వెంకటేశుల మీద వేడి వేడి నూనె పోసి హత్యయత్నం చేశారు. అనంతరం ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు.

Also Read: దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Advertisement

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశులు పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×