BigTV English

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూగ బధిర పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న చందు అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. చందుపై కెమికల్‌ ఆయిల్‌ పోసి నిప్పు అంటించారు. ప్రస్తుతం చందు పరిస్థితి విషమంగా ఉండడంతో, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందు శరీరం 70శాతం కాలిపోయింది. నిందితులను కాపాడేందుకు హాస్టల్‌ వార్డెన్‌ సిబ్బంది ప్రయత్నిస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్‌లో సీసీ ఫుటేజ్‌ పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Big Stories

×