BigTV English
Advertisement

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూగ బధిర పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న చందు అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. చందుపై కెమికల్‌ ఆయిల్‌ పోసి నిప్పు అంటించారు. ప్రస్తుతం చందు పరిస్థితి విషమంగా ఉండడంతో, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందు శరీరం 70శాతం కాలిపోయింది. నిందితులను కాపాడేందుకు హాస్టల్‌ వార్డెన్‌ సిబ్బంది ప్రయత్నిస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్‌లో సీసీ ఫుటేజ్‌ పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×